ఏపీలో రెండు ఒమిక్రాన్ కేసులు

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కొత్తగా రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కెన్యా నుంచి తిరుపతి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ సోకినట్లు టెస్టుల్లో తేలింది. ఆ మహిళ ఈ నెల 10న చెన్నై నుంచి తిరుపతి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు పాటించాలని వైద్యారోగ్యశాఖ సూచించింది.

Update: 2021-12-22 02:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కొత్తగా రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కెన్యా నుంచి తిరుపతి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ సోకినట్లు టెస్టుల్లో తేలింది. ఆ మహిళ ఈ నెల 10న చెన్నై నుంచి తిరుపతి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు పాటించాలని వైద్యారోగ్యశాఖ సూచించింది.

Tags:    

Similar News