టంగుటూరు రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం.. రైలు కింద పడిన జంట..

దిశ, ఏపీ బ్యూరో: ప్రకాశం జిల్లా టంగుటూరు రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. రైలు కిందపడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు, టంగుటూరు పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. అయితే మృతుల్లో ఒకరు ఒంగోలు రిమ్స్‌లో‌ స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్న మహాలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. ఆమెతోపాటు మృతి చెందిన మరో యువకుడి వివరాలపై ఆరా […]

Update: 2021-11-24 05:07 GMT

దిశ, ఏపీ బ్యూరో: ప్రకాశం జిల్లా టంగుటూరు రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. రైలు కిందపడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు, టంగుటూరు పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. అయితే మృతుల్లో ఒకరు ఒంగోలు రిమ్స్‌లో‌ స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్న మహాలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. ఆమెతోపాటు మృతి చెందిన మరో యువకుడి వివరాలపై ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

Tags:    

Similar News