హైదరాబాద్‌లో కరోనా టెస్టులకు బ్రేక్

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో కరోనా టెస్టులకు బ్రేక్ పడింది. ఇప్పటికే సేకరించిన శాంపిళ్లను పరీక్షించకపోవడంతో ఈనెల 25, 26 తేదీల్లో శాంపిళ్లను సేకరించొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో 50వేల టెస్టుల నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించుకున్నా ఆశించిన రీతిలో టెస్టులు జరగలేదు. ఓవైపు శాంపిళ్లు సేకరించినా టెస్టులకు సమయం పడుతుండటంతో రెండ్రోజుల పాటు టెస్టులకు బ్రేక్ ఇచ్చారు.

Update: 2020-06-25 04:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో కరోనా టెస్టులకు బ్రేక్ పడింది. ఇప్పటికే సేకరించిన శాంపిళ్లను పరీక్షించకపోవడంతో ఈనెల 25, 26 తేదీల్లో శాంపిళ్లను సేకరించొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో 50వేల టెస్టుల నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించుకున్నా ఆశించిన రీతిలో టెస్టులు జరగలేదు. ఓవైపు శాంపిళ్లు సేకరించినా టెస్టులకు సమయం పడుతుండటంతో రెండ్రోజుల పాటు టెస్టులకు బ్రేక్ ఇచ్చారు.

Tags:    

Similar News