హెచ్ఎంకు ఘనంగా సన్మానం..

ప్రధానోపాధ్యాయుడిగా ఇటీవలే పదవి పొందిన తిరుపతయ్య కు

Update: 2024-07-07 11:45 GMT

దిశ, చిట్యాల: ప్రధానోపాధ్యాయుడిగా ఇటీవలే పదవి పొందిన తిరుపతయ్య కు చిట్యాల హై స్కూల్ లో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీటీసీ 1 పద్మా నరేందర్ హాజరై మాట్లాడుతూ ఉద్యోగం పట్ల కృషి అంకితభావం పట్టుదల ఉంటే ఉన్నతమైన ఉద్యోగాలు పొందుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లయ్య నరసయ్య అంకుష్ నరసింహా రాములు చక్రపాణి మొగిలి రాజేందర్ అశోక్ యుగేందర్ రాజమౌళి కిషన్, సదయ్య, నరసయ్య, రాజ్ కుమార్, రవి, రమేష్, మహేష్, సత్యం, రమేష్, మహేందర్, రాజు, ప్రణీత్, లక్ష్మణ్, రామకృష్ణ, నాగేంద్రబాబు, తదితరులు, పాల్గొన్నారు.


Similar News