Transfer : కామారెడ్డి జిల్లాలో నలుగురు ఎస్సైలు బదిలీ

కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లో నలుగురు

Update: 2024-08-03 01:48 GMT

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లో నలుగురు ఎస్సైలు బదిలీ అయ్యారు. వీరు మెదక్, సిరిసిల్ల జిల్లాల నుంచి నలుగురు ఎస్సైలు ఇక్కడికి బదిలీపై వచ్చారు. దోమకొండ పోలీస్ స్టేషన్ ఎస్సైగా డి.ఆంజనేయులు, రాజంపేట ఎస్సైగా ఎం.పుష్పరాజ్, రామారెడ్డి ఎస్సైగా నరేష్, సదాశివ నగర్ ఎస్సైగా బీ.రంజిత్ లకు పోస్టింగ్ లు ఇచ్చారు. కాగా రామారెడ్డి ఎస్సై విజయ్ మద్నూర్ పోలీస్ స్టేషన్, సదాశివ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్సైగా పనిచేస్తున్న టువంటి రాజుకు పిట్లం పోలీస్ స్టేషన్ పోస్టింగ్ ఇచ్చారు.

Tags:    

Similar News