MP Arvind : కార్గిల్ వీరులకు ఎంపీ అర్వింద్ ధర్మపురి నివాళి
భారతమాత సేవలో తమ ప్రాణాలను అర్పించిన కార్గిల్ యుద్ధ వీర సైనికులకు 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శుక్రవారం న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి నివాళులర్పించారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : భారతమాత సేవలో తమ ప్రాణాలను అర్పించిన కార్గిల్ యుద్ధ వీర సైనికులకు 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శుక్రవారం న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి నివాళులర్పించారు.