జాతీయస్థాయి విలువిద్య పోటీలకు మద్దుల శ్రీనిక ఎంపిక
డొంకేశ్వరం మండలం తొండాకూర్ గ్రామానికి చెందిన ప్రముఖ జాతీయ స్థాయి క్రీడాకారుడు మురళి కుమార్తె మద్దుల శ్రీనిక విలువిద్య అండర్ 14 విభాగంలో జాతీయస్థాయి ఛాంపియన్షిప్లో తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొననుంది.
దిశ, నందిపేట్ : డొంకేశ్వరం మండలం తొండాకూర్ గ్రామానికి చెందిన ప్రముఖ జాతీయ స్థాయి క్రీడాకారుడు మురళి కుమార్తె మద్దుల శ్రీనిక విలువిద్య అండర్ 14 విభాగంలో జాతీయస్థాయి ఛాంపియన్షిప్లో తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొననుంది. ఇది నిజామాబాద్ జిల్లా కే గర్వకారణం అని, జాతీయస్థాయిలో కూడా విజయం సాధించాలని మురళి ఆశాభావం వ్యక్తం చేశారు.