బీజేపీలో చేరిన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే

జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారం బీజేపీలో

Update: 2024-04-02 15:17 GMT

దిశ,జుక్కల్ : జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారం బీజేపీలో చేరారు. న్యూఢిల్లీ లోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ తెలంగాణ ఇన్చార్జి తరుణ్ ఛుగ్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పటేల్, రమేష్ గౌడ్ ఉన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది,సేవలు చేశారని ప్రజలు తెలిపారు.


Similar News