తాడ్వాయి లో ఘోర రోడ్డు ప్రమాదం… ఒకరు మృతి,ఇద్దరికి గాయాలు

మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కామారెడ్డి -ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై బుధవారం మధ్యాహ్నం తాడ్వాయి పోచమ్మ గుడి మూల మలుపు వద్ద టాటా ఏసీ,ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి.

Update: 2024-06-12 11:10 GMT

దిశ, తాడ్వాయి : మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కామారెడ్డి -ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై బుధవారం మధ్యాహ్నం తాడ్వాయి పోచమ్మ గుడి మూల మలుపు వద్ద టాటా ఏసీ,ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి.దీంతో టాటా ఏసీ ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.క్షతగాత్రులను స్థానికులు జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు.మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు.


Similar News