ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏఈ

కామారెడ్డి జిల్లాలో విద్యుత్ శాఖ ఏఈ ఒకరూ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.

Update: 2024-01-08 13:21 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలో విద్యుత్ శాఖ ఏఈ ఒకరు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగింది. నిజామాబాద్ ఏసీబీ అధికారులు ఎన్పీడీసీఎల్ ఏఈ రాజు రూ.12500 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కామారెడ్డి 33/11 కె.వి. సబ్ స్టేషన్‌లో (ఏఈ కార్యాలయం)లో లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News