రికార్డ్ ధర పలికిన గణనాధుని లడ్డు.. ఎన్ని లక్షల్లో తెలుసా?

Update: 2023-10-01 16:51 GMT

దిశ, తూప్రాన్: ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో రాయల్ యూత్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని నిమజ్జనం ఆదివారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా లడ్డు వేలం పాట వేయగా రికార్డ్ స్థాయిలో పలికింది. రూ. 1,75000 గ్రామానికి చెందిన సింగి ఎలక్షన్ రెడ్డి సొంతం చేసుకున్నాడు. అనంతరం రెండో లడ్డు వేలం పాటలో శింగి మలికర్జున్ రెడ్డి 75,500 వేల రూపాయలకు సొంతం చేసుకున్నారు.


Similar News