Disha effect : స్పందించిన ఏపీ సీఎం

తిరుపతి లడ్డులో అంబర్ ప్యాకెట్ లభ్యం పై ' దిశ' దినపత్రికలో వచ్చిన ' తిరుపతి లడ్డులో అంబర్ ప్యాకెట్ లభ్యం ' అనే శీర్షికను ప్రచురించింది.

Update: 2024-09-23 12:33 GMT

దిశ, ఖమ్మం రూరల్ : తిరుపతి లడ్డులో అంబర్ ప్యాకెట్ లభ్యం పై ' దిశ' దినపత్రికలో తిరుపతి లడ్డులో అంబర్ ప్యాకెట్ లభ్యం ' అనే శీర్షికను ప్రచురించింది. దీనికి స్పందించిన ఏపీ సర్కార్.. సీరియస్ గా తీసుకున్నట్లు తెలిసింది. ఏపీ సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం గొల్లగూడెం పంచాయతీ పరిధిలో ఉన్న కార్తికేయ టౌన్ షిప్ లో నివాసం ఉంటున్న దొంతు పద్మావతి ఇంటికి వెళ్లి విచారణ చేయాలని ఇంటెలిజెన్స్ అధికారులను ఏపీ ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది.

Read More : ఖమ్మం జిల్లాల్లో దారుణం.. తిరుపతి లడ్డూ ప్రసాదంలో అంబర్ ప్యాకెట్ లభ్యం


Similar News