పట్టభద్రుల ఎన్నికలకు ఉచితంగా ఓటు హక్కు నమోదు..

పట్టభద్రుల ఎన్నికల్లో డిగ్రీ పూర్తి అయిన ప్రతి ఒక్కరికి ఎన్విరాన్మెంట్ (ఓటు హక్కు)ను ఉచితంగా చేస్తారని విన్నర్స్ టీం సభ్యులు తెలిపారు.

Update: 2024-10-17 06:21 GMT

దిశ, గోదావరిఖని టౌన్ : పట్టభద్రుల ఎన్నికల్లో డిగ్రీ పూర్తి అయిన ప్రతి ఒక్కరికి ఎన్విరాన్మెంట్ (ఓటు హక్కు)ను ఉచితంగా చేస్తారని విన్నర్స్ టీం సభ్యులు తెలిపారు. 2025 మార్చ్ లో జరగబోయే MLC పట్టభద్రుల ఎలక్షన్ కోసం ఎన్రోల్మెంట్ ప్రక్రియలో భాగంగా తన వంతు బాధ్యతగా విన్నర్స్ టీం గోదావరిఖనిలో ఉచితంగా ఆన్లైన్ లో ఓటు హక్కును నమోదు చేస్తున్నారు. ఉచిత హెల్ప్ లైన్ నెంబర్ 90634 29414, 9063300999 కు ఫోటో, డిగ్రీ ప్రొవిజనల్, మెమో, ఆధార్, ఓటర్ కార్డు వాట్సప్ ద్వారా పంపితే ఉచిత రిజిస్ట్రేషన్ చేస్తామని సభ్యులు గున్నాల శ్రీధర్ గౌడ్, రాజేష్, సాయిని హరీష్ తెలియజేశారు.


Similar News