తొలిసారిగా పార్లమెంట్లో అడుగు పెట్టిన డీకే అరుణ
మహబూబ్ నగర్ ఎంపీగా ఇటీవల గెలిచిన డీకే అరుణ తొలిసారిగా పార్లమెంట్లో అడుగు పెట్టారు.
దిశ, వెబ్డెస్క్: మహబూబ్ నగర్ ఎంపీగా ఇటీవల గెలిచిన డీకే అరుణ తొలిసారిగా పార్లమెంట్లో అడుగు పెట్టారు. మహబూబ్నగర్ ఎంపీగా ఎన్నికైన తర్వాత.. తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు.కాసేపట్లో మహబూబ్నగర్ ఎంపీగా డీకే అరుణ ప్రమాణస్వకారం చేయనున్నారు. పార్లమెంట్కు వెళ్లేముందు పార్టీ సెంట్రల్ ఆఫీస్లో పార్టీ వ్యవస్థాపక నేతల ఫోటోలు, విగ్రహాలకు నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి పార్లమెంట్కు బయల్దేరి వెళ్లారు.