BREAKING : సింగరేణిలో ఘోర ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి

పెద్దపల్లి జిల్లా రామగుండం ఓసీపీ-2లో ప్రమాదం జరిగింది.

Update: 2024-07-17 14:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: పెద్దపల్లి జిల్లా రామగుండం ఓసీపీ-2లో ప్రమాదం జరిగింది. ఓపెన్ కాస్ట్ గనిలో మట్టిపెళ్లలు పడి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. వాటర్ పైప్‌లైన్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. మృతులను ఫిట్టర్ వెంకటేశ్వర్లు, విద్యాసాగర్‌గా గుర్తించారు. సింగరేణి ఏరియా ఆస్పత్రికి మృతదేహాలను తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 


Similar News