లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దిశ, వెబ్‎డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభయ్యాయి. మంగళవారం ఉదయం 9:49 గంటల సమయంలో సెన్సెక్స్‌ 130 పాయింట్లు ఎగబాకి 40,275 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 44 పాయింట్లు లాభపడి 11,812 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి విలువ రూ.73.64 వద్ద కొనసాగుతోంది. కొటక్ మహీంద్రా బ్యాంక్, శ్రీ సిమెంట్, ఎన్‎టీపీసీ, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

Update: 2020-10-26 23:23 GMT

దిశ, వెబ్‎డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభయ్యాయి. మంగళవారం ఉదయం 9:49 గంటల సమయంలో సెన్సెక్స్‌ 130 పాయింట్లు ఎగబాకి 40,275 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 44 పాయింట్లు లాభపడి 11,812 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి విలువ రూ.73.64 వద్ద కొనసాగుతోంది. కొటక్ మహీంద్రా బ్యాంక్, శ్రీ సిమెంట్, ఎన్‎టీపీసీ, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

Tags:    

Similar News