WTC Final 2023: రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా..

WTC Final 2023 భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌ను టీమిండియా పాజిటివ్‌గా ఆరంభించగా.. అంతలోనే టీమిండియాకు షాక్‌ తగిలింది.

Update: 2023-06-08 14:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: WTC Final 2023 భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌ను టీమిండియా పాజిటివ్‌గా ఆరంభించగా.. అంతలోనే టీమిండియాకు షాక్‌ తగిలింది. స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు ఇద్దరు వెనుదిరిగారు. పాట్‌ కమిన్స్‌ రోహిత్‌ను వెనక్కి పంపిస్తే.. స్కాట్‌ బోలాండ్‌ గిల్‌ 13 పరుగుల వద్ద పెవిలియన్‌ పంపాడు. ప్రస్తుతం టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది. పుజారా (3), విరాట్ కోహ్లీ (4) పరుగులతో క్రీజులో ఉన్నారు.


Similar News