WTC Final 2023: తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్.. ఆసీస్‌కి భారీ ఆధిక్యం

Update: 2023-06-09 13:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌట్‌ అయింది. టీమ్ ఇండియా బ్యాటర్స్‌లో.. అజింక్యా రహానే 89 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. శార్దూల్‌ ఠాకూర్‌ 51, జడేజా 48 పరుగులు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో.. కమిన్స్‌ మూడు, స్టార్క్‌, బోలాండ్‌, గ్రీన్‌ తలా రెండు వికెట్లు తీయగా.. లియోన్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.


Similar News