దిశ, వెబ్డెస్క్: టీమిండియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌట్ అయింది. మూడు వికెట్ల నష్టానికి 327 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ మరో 182 పరుగులు చేసి మిగతా 7 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ బ్యాటర్స్లో.. ట్రెవిస్ హెడ్ (163), స్మిత్ (121), అలెక్స్ కేరీ (48), డేవిడ్ వార్నర్ (43) పరుగులుతో రాణించారు. టీమిండియా బౌలర్లో సిరాజ్ 4 వికెట్లు తీయగా.. షమీ, శార్దూల్లు 2, జడేజా ఒక వికెట్ తీశాడు.
All out ☝
— ICC (@ICC) June 8, 2023
Impressive effort from the Indian bowlers on Day 2 👌
Follow the #WTC23 Final 👉 https://t.co/wJHUyVnX0r pic.twitter.com/uavbyxfabB