WTC Final 2023: సెంచరీ దిశగా అజింక్యా రహానే.. 59 ఓవర్లకు టీమిండియా స్కోరు?
WTC Final 2023లో భాగంగా ఆసీస్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా తన పోరాటం కొనసాగిస్తుంది.
దిశ, వెబ్డెస్క్: WTC Final 2023లో భాగంగా ఆసీస్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా తన పోరాటం కొనసాగిస్తుంది. అజింక్యా రహానే, శార్దూల్ ఠాకూర్లు టీమిండియా ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 59 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. రహానే 89, శార్దూల్ ఠాకూర్ 36 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా ఇంకా తొలి ఇన్నింగ్స్లో 210 పరుగులు వెనుకబడి ఉంది.