దిశ, వెబ్డెస్క్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆసీస్, భారత్ మధ్య మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో ఆసీస్ 276 రన్స్కు ఆలౌట్ అయింది. ఆసీస్ బ్యాటర్స్లో.. వార్నర్ (52), స్టీవ్ స్మిత్ (41), లబుషేన్ (39), కామెరూన్ గ్రీన్ 931), విచెల్ మార్ష్ (4), స్టాయినిస్ (29), జోష్ ఇంగ్లిస్ (45), పరుగులు చేశారు. భారత బౌలర్లో షమీ 5 వికెట్లు తీయగా.. అశ్విన్, జడేజా, బుమ్రా తలా వికెట్ తీశారు.