దిశ, వెబ్డెస్క్: ఆసియా క్రీడల్లో భారత్కు మరో స్వర్ణం సాధించింది. పురుషుల హాకీ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్ను 5-1తో ఓడించిన భారత్ గోల్డ్ పతకాన్ని గెలుచుకుంది. ఈ విజయంతో వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్కు కూడా భారత్ నేరుగా బెర్త్ ఖాయం చేసుకుంది. దీంతో భారత్ ఖాతాల్లో 22 స్వర్ణాలు చేరాయి.
Golden Victory Alert: #HockeyHigh portrayed right by our #MenInBlue 🏒
— SAI Media (@Media_SAI) October 6, 2023
Team 🇮🇳 outshines 🇯🇵 5⃣-1⃣ and brings home🥇& also a #ParisOlympics Quota 🥳
What a match!!
Great work guys💯 Keep shining 💪🏻#Cheer4India#HallaBol#JeetegaBharat#BharatAtAG22 🇮🇳 pic.twitter.com/UKCKom45tP