2022 కోహ్లీకి కఠినమైన సంవత్సరం: దినేష్ కార్తీక్

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ‌కి టెస్టు క్రికెట్‌లో 2022 'కఠినమైన సంవత్సరం' అని భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.

Update: 2022-12-25 02:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ‌కి టెస్టు క్రికెట్‌లో 2022 'కఠినమైన సంవత్సరం' అని భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. అలాగే ఈ సంవత్సరంలో ఆడిన టీ20, ఐపీఎల్‌లు కోహ్లీకి చాలా క్లిష్టమైన సమయం అయినప్పటికి.. కోహ్లీ టీ20 ప్రపంచకప్ లో మాత్రం తన క్లాస్ ఆటను చూసించాడని కార్తీక్ చెప్పారు. "కోహ్లి తన క్లాస్‌ని ప్రదర్శించడానికి మరియు అతని తరగతిని ముద్రించడానికి ఆస్ట్రేలియాతో గొప్ప సిరీస్‌ని కలిగి ఉన్నాడు" అని భారత బ్యాటర్ దీనేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.

Also Read..

టీమ్ ఇండియాకు మరో షాక్.. టీ20లకు రోహిత్ దూరం..? 

Tags:    

Similar News