గుంటూరులో సరస్వతి విగ్రహం ధ్వంసం

దిశ, వెబ్‎డెస్క్: ఆంధ్ర ప్రదేశ్‌లో ఆలయాలపై దాడులు ఆగడం లేదు. తాజాగా గుంటూరు జిల్లాలో సరస్వతి దేవీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. నరసారావు పేటలోని శృంగేరి మఠం సమీపంలో ఓ కాలేజీలో ఉన్న విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వసం చేశారు. విగ్రహంపై మద్యం పోసి, బాటిళ్లతో కొట్టి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది.

Update: 2020-10-06 06:33 GMT

దిశ, వెబ్‎డెస్క్: ఆంధ్ర ప్రదేశ్‌లో ఆలయాలపై దాడులు ఆగడం లేదు. తాజాగా గుంటూరు జిల్లాలో సరస్వతి దేవీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. నరసారావు పేటలోని శృంగేరి మఠం సమీపంలో ఓ కాలేజీలో ఉన్న విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వసం చేశారు. విగ్రహంపై మద్యం పోసి, బాటిళ్లతో కొట్టి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News