అమ్మవారి సేవలో ఆర్ఎస్ఎస్ చీఫ్

దిశ, వెబ్‎డెస్క్: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శనివారం మోహన్‌ భగవత్‌కు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు మోహన్ భగవత్‎కు పట్టువస్త్రాలు సమర్పించారు.

Update: 2020-10-09 21:43 GMT

దిశ, వెబ్‎డెస్క్: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శనివారం మోహన్‌ భగవత్‌కు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు మోహన్ భగవత్‎కు పట్టువస్త్రాలు సమర్పించారు.

Tags:    

Similar News