ప్రమాదం ఎదురై.. ఇద్దరి ప్రాణాలు తీసింది

దిశ, మహబూబ్ నగర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం రాయచూరు నుంచి వస్తోన్న టెంపో వాహనం దేవరకద్ర శివారులోని చౌదర్పల్లి గ్రామ సమీపంలో మోటార్ సైకిల్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కౌకుంట్ల గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. విషయం తెలిసి ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. […]

Update: 2020-05-18 00:35 GMT

దిశ, మహబూబ్ నగర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం రాయచూరు నుంచి వస్తోన్న టెంపో వాహనం దేవరకద్ర శివారులోని చౌదర్పల్లి గ్రామ సమీపంలో మోటార్ సైకిల్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కౌకుంట్ల గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. విషయం తెలిసి ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News