BIG Update: నీట్-పీజీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. కేంద్ర విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన

నీట్-పీజీ పరీక్ష ప్రశ్నపత్నం లేకేజీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-06-30 04:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: నీట్-పీజీ పరీక్ష ప్రశ్నపత్నం లేకేజీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తిరిగి నీట్-పీజీ పరీక్షను నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. అయితే, పరీక్షల నిర్వహణకు సంబంధించి కొత్త షెడ్యూల్‌ రూపకల్పన జరగుతోందిని పేర్కొ్న్నారు. మరో రెండు రోజుల్లో షెడ్యూల్‌ను నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. కాగా, పరీక్ష ప్రశ్నపత్నం డార్క్ నెట్లో లీకైందని, టెలిగ్రామ్ యాప్‌‌లో కూడా షేర్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితలను పట్టుకునేందుకు సీబీఐ రంగంలోకి దగింది. 

Similar News