పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ దక్కింది.
దిశ, వెబ్డెస్క్: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయనకు బెంగళూరు సిటీ సివిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై అసత్య ప్రచారం చేశారని పిటిషన్ దాఖలయింది. ఇక, రాహుల్ గాంధీ బెయిల్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.