మావోయిస్టుల డంప్ స్వాధీనం

దిశ, వెబ్‎డెస్క్ : ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టుల డంప్‌ను బీఎస్ఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కదలికలపై సమచారం రావడంతో స‌రిహ‌ద్దు భద్రతా బ‌ల‌గాలు స్వాభిమాన్ ఆంచల్ ఏరియాలో గాలింపు చర్యలు నిర్వహించారు. ఈ క్రమంలోనే గురువారం మావోయిస్టులు దాచి ఉంచిన డంప్‌ను పోలీసులు గుర్తించారు. 32 డిటోనేటర్లు, ఎస్ఎల్ఆర్, ఏకే47, ఇన్సాస్ తుపాకుల బుల్లెట్లు, మ్యాగజైన్, 3 జతల మావోయిస్టుల యూనిఫామ్‎లు స్వాధీనం చేసుకున్నారు. ఏవోబీ స్పెషల్ కమిటీకి చెందిన డంప్‎గా భావిస్తున్నారు.

Update: 2020-10-28 21:57 GMT

దిశ, వెబ్‎డెస్క్ :
ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టుల డంప్‌ను బీఎస్ఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కదలికలపై సమచారం రావడంతో స‌రిహ‌ద్దు భద్రతా బ‌ల‌గాలు స్వాభిమాన్ ఆంచల్ ఏరియాలో గాలింపు చర్యలు నిర్వహించారు. ఈ క్రమంలోనే గురువారం మావోయిస్టులు దాచి ఉంచిన డంప్‌ను పోలీసులు గుర్తించారు. 32 డిటోనేటర్లు, ఎస్ఎల్ఆర్, ఏకే47, ఇన్సాస్ తుపాకుల బుల్లెట్లు, మ్యాగజైన్, 3 జతల మావోయిస్టుల యూనిఫామ్‎లు స్వాధీనం చేసుకున్నారు. ఏవోబీ స్పెషల్ కమిటీకి చెందిన డంప్‎గా భావిస్తున్నారు.

Tags:    

Similar News