అందరూ ఎదురుచూస్తున్న అందాల పోటీలు.. ఈ సారి ఎక్కడో తెలుసా ?

ప్రపంచ వ్యాప్తంగా ఈ పోటీలు ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నారు.

Update: 2023-06-09 02:43 GMT

దిశ,వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఈ పోటీలు ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే మిస్ వరల్డ్ పోటీలకు ఈ సారి భారత్ వేదిక కానుంది. ప్రతీ ఏడాది వేర్వేరు దేశాల్లో జరిగే ఈ పోటీలు ఇప్పుడు భారత్‌లో జరగనుండటంతో ఈ న్యూస్ ఇంట్రెస్టింగ్ అయింది.

27 ఏళ్ల తర్వాత భారత్‌లో కాంపిటీషన్స్

దాదాపు 27 ఏళ్ల తర్వాత ఈ అందాల పోటీలు ఇండియాలో జరుగుతున్నాయి. 1996లో ఇండియాలో ఈ పోటీలు జరగగా అందులో గ్రీస్‌కి చెందిన ఇరెనా స్క్లీవా కిరీటాన్ని గెలుచుకుంది. ఆ పోటీల్లో భారత్ టాప్ 5లో నిలిచింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మిస్ వరల్డ్ పోటీలకు ఇండియా వేదిక కానుందని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ అండ్ సీఈఓ జూలియా మూర్లే తెలిపారు.

Also Read: ఉదయాన్నే ఇడ్లీ , దోశ టిఫిన్ తినేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవంట..

మగవాళ్ల కష్టాన్ని అర్థం చేసుకున్న కర్నాటక


Similar News