అధికారులతో కేటీఆర్ సమీక్ష

దిశ, వెబ్‌దెస్క్: జీహెచ్ఎంసీ ఉన్నాతాధికారులతో సోమవారం మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే సోమవారం వరద బాధిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన సహాయక చర్యలపై ఓ పక్క సమీక్ష జరుగుతుండగానే, మరోపక్క హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. ఈ సమీక్షలో మేయర్, డిప్యూటీ మేయర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Update: 2020-10-19 02:33 GMT

దిశ, వెబ్‌దెస్క్: జీహెచ్ఎంసీ ఉన్నాతాధికారులతో సోమవారం మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే సోమవారం వరద బాధిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన సహాయక చర్యలపై ఓ పక్క సమీక్ష జరుగుతుండగానే, మరోపక్క హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. ఈ సమీక్షలో మేయర్, డిప్యూటీ మేయర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News