జీహెచ్ఎంసీ మేయర్కు కరోనా నెగిటివ్
దిశ, న్యూస్బ్యూరో: జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కొవిడ్-19 పరీక్షల్లో మేయర్కు నెగిటివ్ వచ్చిందని జీహెచ్ఎంసీ ఓ ప్రకటనలో తెలిపింది. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ప్రారంభోత్సవం సందర్భంగా మే ఒకటో తేదీన ఓ హోటల్లో టీ తాగారు. హోటల్లో పని చేస్తున్న వ్యక్తి, టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఒకరికి కరోనా వచ్చినట్టు నిర్ధారణ అయింది. అయినా మేయర్ ప్రతి నిత్యం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మేయర్తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి తిరుగుతున్నారు. […]
దిశ, న్యూస్బ్యూరో: జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కొవిడ్-19 పరీక్షల్లో మేయర్కు నెగిటివ్ వచ్చిందని జీహెచ్ఎంసీ ఓ ప్రకటనలో తెలిపింది. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ప్రారంభోత్సవం సందర్భంగా మే ఒకటో తేదీన ఓ హోటల్లో టీ తాగారు. హోటల్లో పని చేస్తున్న వ్యక్తి, టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఒకరికి కరోనా వచ్చినట్టు నిర్ధారణ అయింది. అయినా మేయర్ ప్రతి నిత్యం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మేయర్తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో మేయర్ ఈ నెల 5న ఉస్మానియా మెడికల్ కాలేజీలో పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులో కరోనా నెగిటివ్ వచ్చినట్ట జీహెచ్ఎంసీ ప్రకటించింది.