గాంధీ సూపరింటెండెంట్ పేషీలో కరోనా

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా కల్లోలం ఎంతమాత్రం ఆగడం లేదు.టెస్టులు ఎక్కువగా చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిండంతో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ పేషీలో కరోనా కలకలం రేపింది. శుక్రవారం పేషీలోని ఓ సిబ్బందికి కరోనా నిర్ధారణ అయ్యింది. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ సోకినట్టు సమాచారం.

Update: 2020-06-26 05:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా కల్లోలం ఎంతమాత్రం ఆగడం లేదు.టెస్టులు ఎక్కువగా చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిండంతో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ పేషీలో కరోనా కలకలం రేపింది. శుక్రవారం పేషీలోని ఓ సిబ్బందికి కరోనా నిర్ధారణ అయ్యింది. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ సోకినట్టు సమాచారం.

Tags:    

Similar News