ICUలో మాజీ సీఎం ఫడ్నవీస్..

దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఐసీయూలో చేరారు. ఇటీవల చేయించుకున్న పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ముంబైలోని ఓ ప్రయివేటు ఆస్పత్రి ఐసీయూలోని చేరి వైద్యం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, తనకు సన్నిహితంగా ఉన్నవారు కూడా టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు.

Update: 2020-10-24 05:47 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఐసీయూలో చేరారు. ఇటీవల చేయించుకున్న పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

దీంతో ముంబైలోని ఓ ప్రయివేటు ఆస్పత్రి ఐసీయూలోని చేరి వైద్యం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, తనకు సన్నిహితంగా ఉన్నవారు కూడా టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు.

Tags:    

Similar News