పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి...

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని చౌలపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు బుధవారం కూలి పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తున్న క్రమంలో ఈదురు గాలులతో కురిసిన వర్షానికి ఇటుకల నిర్మల( 51 ),

Update: 2024-10-02 12:27 GMT

దిశ, హనుమకొండ: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని చౌలపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు బుధవారం కూలి పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తున్న క్రమంలో ఈదురు గాలులతో కురిసిన వర్షానికి ఇటుకల నిర్మల( 51 ), సోలెంక రమ( 45 ) పిడుగు పాటుకు ఇద్దరు మహిళలు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Similar News