రంగారెడ్డి జిల్లాలో యువకుడికి కరోనా

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇంత వరకు పట్టణాలకే పరిమితమైన వైరస్ ప్రస్తుతం గ్రామాల్లోనూ విస్తరిస్తోంది. తాజాగా చేవెళ్ల మండలం మల్లారెడ్డిగూడ గ్రామానికి చెందిన ఓ యువకుడికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్యులు అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం అతను హైదరాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటలో చికిత్స పొందుతున్నాడు.

Update: 2020-06-16 07:37 GMT

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇంత వరకు పట్టణాలకే పరిమితమైన వైరస్ ప్రస్తుతం గ్రామాల్లోనూ విస్తరిస్తోంది. తాజాగా చేవెళ్ల మండలం మల్లారెడ్డిగూడ గ్రామానికి చెందిన ఓ యువకుడికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్యులు అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం అతను హైదరాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటలో చికిత్స పొందుతున్నాడు.

Tags:    

Similar News