51 మందికి పైగా పాజిటివ్.. ఐదుగురు మృతి

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ లో కరోనా విలయతాండవం చేస్తోన్నది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా 51 మందికి పైగా కరోనా కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 11,651 కు చేరుకుంది. అయితే ఇందులో 8,596 మంది కోలుకోగా.. 2,791 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Update: 2020-06-11 03:13 GMT

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ లో కరోనా విలయతాండవం చేస్తోన్నది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా 51 మందికి పైగా కరోనా కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 11,651 కు చేరుకుంది. అయితే ఇందులో 8,596 మంది కోలుకోగా.. 2,791 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Tags:    

Similar News