దోబుచులాడుతోన్న కరోనా.. కొత్తగా 41,649 కేసులు

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా మహమ్మారి దోబుచులాడుతోంది. ఓ రోజు కేసులు పెరుగుతుండగా.. మరొక రోజు తగ్గుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 41,649 కొత్త కేసులు వెలుగుచూడగా.. 593 మంది కరోనా బారిన పడి కన్నుమూశారు. 37,291 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,16,13,993 కేసులు నమోదుకాగా.. 4,08,920 యాక్టివ్ కేసులున్నాయి. 3,07,81,263 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 4,23,810 కరోనా మరణాలు సంభవించాయి.

Update: 2021-07-31 00:46 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా మహమ్మారి దోబుచులాడుతోంది. ఓ రోజు కేసులు పెరుగుతుండగా.. మరొక రోజు తగ్గుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 41,649 కొత్త కేసులు వెలుగుచూడగా.. 593 మంది కరోనా బారిన పడి కన్నుమూశారు. 37,291 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,16,13,993 కేసులు నమోదుకాగా.. 4,08,920 యాక్టివ్ కేసులున్నాయి. 3,07,81,263 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 4,23,810 కరోనా మరణాలు సంభవించాయి.

Tags:    

Similar News