బిగ్ బ్రేకింగ్: సీఎం జగన్‌కు సీబీఐ కోర్టు నోటీసులు

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఇటీవల నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని తాజాగా జగన్‌తో పాటు సీబీఐకి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, అందుకే బెయిల్ రద్దు చేయాలని ఇటీవల రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు […]

Update: 2021-04-28 06:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఇటీవల నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని తాజాగా జగన్‌తో పాటు సీబీఐకి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది.

జగన్ బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, అందుకే బెయిల్ రద్దు చేయాలని ఇటీవల రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వచ్చే నెల 7న సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది.

Tags:    

Similar News