NSUT: ఈసీఈ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు..

న్యూదిల్లీలోని నేతాజీ సుభాష్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2023-24

Update: 2023-07-16 14:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: న్యూదిల్లీలోని నేతాజీ సుభాష్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2023-24 విద్యా సంవత్సరానికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు: గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఇంటర్వ్యూ తేదీ: 19/07/2023.

వేదిక: ఎన్‌ఎస్‌యూటీ, మెయిన్ క్యాంపస్, బ్లాక్-4, ఈసీఈ డిపార్ట్‌మెంట్


Similar News