Vegavathi River:వేగవతి బ్రిడ్జి పూర్తి చేయండి:బేబీ నాయన

రెండు రాష్ట్రాలను, రెండు జిల్లాలను అనుసంధానం చేసే వేగావతి నది మీద పారాది బ్రిడ్జి త్వరగా పూర్తి చేయడానికి నిధులు విడుదల చేయాలని బొబ్బిలి శాసనసభ్యుడు బేబీ నాయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కోరారు.

Update: 2024-07-22 13:31 GMT

దిశ ప్రతినిధి, విజయనగరం:రెండు రాష్ట్రాలను, రెండు జిల్లాలను అనుసంధానం చేసే వేగావతి నది మీద పారాది బ్రిడ్జి త్వరగా పూర్తి చేయడానికి నిధులు విడుదల చేయాలని బొబ్బిలి శాసనసభ్యుడు బేబీ నాయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కోరారు. కోరహు అమరావతి సెక్రటేరియట్‌లో సోమవారం అందుకు సంబంధించిన వినతి పత్రాన్ని అందజేశారు. అదే విధంగా బొబ్బిలి- తెర్లాం రోడ్డు, పిన్ పెంకి-ఆకుల కట్ట రోడ్డు మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని కూడా ముఖ్యమంత్రిని కోరారు.

Read More..

AP Politics:పోలవరంపై కేంద్ర మంత్రితో మంత్రి నిమ్మల చర్చలు 

Tags:    

Similar News