Breaking: జోగి రాజీవ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్ బెయిల్, కస్టడీ పిటిషన్లపై బుధవారం విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది...

Update: 2024-08-21 12:28 GMT

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్ బెయిల్, కస్టడీ పిటిషన్లపై బుధవారం విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఇరు వాదనలు విన్న ఏసీబీ కోర్ట్ తదుపరి విచారణ ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు. అగ్రిగోల్డ్ భూముల కేసులో ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో జోగి రాజీవ్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాగా మాజీ మంత్రి జోగి రమేశ్ కూడా విచారణకు హాజరు కావాలని మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Tags:    

Similar News