Kakinada:రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏసీబీ అధికారుల విచారణ
కాకినాడ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణ నిర్వహించారు.
దిశ ప్రతినిధి,కాకినాడ: కాకినాడ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణ నిర్వహించారు. 2020లో అప్పటి సబ్ రిజిస్ట్రార్లు కుమారి, శేఖర్ బాబుల పై అవినీతి నిరోధక శాఖ దాడులు జరిగాయి.అప్పట్లో గత ప్రభుత్వంలో విచారణను కావాలని పక్కన పెట్టారని అభియోగాలున్నాయి. ఆ కేసు విచారణకు సంబంధించి పలు ఫైల్స్ అధికారులు పరిశీలిస్తున్నారు.