ఏపీలో ఐదు ఎగ్జిట్ పోల్స్ విడుదల.. ఆ పార్టీ వైపే జనం

: ఏపీలో మే 13 జరిగిన ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ సంస్థలు సర్వే నిర్వహించాయి....

Update: 2024-06-01 13:38 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13 జరిగిన ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ సంస్థలు సర్వే నిర్వహించాయి. ఈ సర్వేల్లో సంచలన తీర్పులు వెలుగులోకి వచ్చాయి. ఐదు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. ఈ పోల్స్‌లో వైసీపీ, టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయనేది తేల్చేశాయి..

చాణక్య స్ట్రేటజీస్ (అసెంబ్లీ)

టీడీపీ-114-125

వైసీపీ-39-49

ఇతరులు-1

రాప్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ (అసెంబ్లీ)

టీడీపీ-4

వైసీపీ-158

కీ కంటెస్ట్- 13

స్మార్ట్ పోల్ ( అసెంబ్లీ)

టీడీపీ-82 (+/-8)

వైసీపీ-93 (+/-8)

జన్ మత్ పోల్స్

టీడీపీ-67-75

వైసీపీ-95-103

పార్థదాస్ ఎగ్జిట్ పోల్స్

టీడీపీ-55-65

వైసీపీ-110-120


Similar News