ఏపీలో ఐదు ఎగ్జిట్ పోల్స్ విడుదల.. ఆ పార్టీ వైపే జనం
: ఏపీలో మే 13 జరిగిన ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ సంస్థలు సర్వే నిర్వహించాయి....
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13 జరిగిన ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ సంస్థలు సర్వే నిర్వహించాయి. ఈ సర్వేల్లో సంచలన తీర్పులు వెలుగులోకి వచ్చాయి. ఐదు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. ఈ పోల్స్లో వైసీపీ, టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయనేది తేల్చేశాయి..
చాణక్య స్ట్రేటజీస్ (అసెంబ్లీ)
టీడీపీ-114-125
వైసీపీ-39-49
ఇతరులు-1
రాప్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ (అసెంబ్లీ)
టీడీపీ-4
వైసీపీ-158
కీ కంటెస్ట్- 13
స్మార్ట్ పోల్ ( అసెంబ్లీ)
టీడీపీ-82 (+/-8)
వైసీపీ-93 (+/-8)
జన్ మత్ పోల్స్
టీడీపీ-67-75
వైసీపీ-95-103
పార్థదాస్ ఎగ్జిట్ పోల్స్
టీడీపీ-55-65
వైసీపీ-110-120