BIG BREAKING: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. 24 మంది మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల బ‌దిలీ

రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం మునిసిపాలిటీపై దృష్టి కేంద్రీకరించింది.

Update: 2024-08-22 06:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం మునిసిపాలిటీపై దృష్టి కేంద్రీకరించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లను బ‌దిలీ చేస్తూ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మున్సిప‌ల్, ప‌ట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీల్లో భాగంగా ప‌లువురు క‌మిష‌న‌ర్లను మాతృశాఖ‌కు బ‌దిలీ చేయగా, మ‌రికొందరిని మున్సిప‌ల్ శాఖ డైరెక్టర్‌కు రిపోర్ట్ చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు.  

Tags:    

Similar News