బిగ్ బ్రేకింగ్ : ఖమ్మం కమిషనర్‌గా ఆదర్శ్ సురభి..

దిశ, ఖమ్మం టౌన్ : ఖమ్మం నగరపాలక సంస్థ నూతన కమిషనర్‌గా ఆదర్శ్ సురభి నియమితులయ్యారు. మంగళవారం నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. సోమవారం రాత్రి కావడంతో ఆయన బాధ్యతల స్వీకరణ మొదటి సంతకం వసతి గృహంలో పెట్టారు. కాగా, ఈ నెల 18న ఆయన్ను ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈయన గతంలో ములుగు జిల్లా అదనపు కలెక్టర్ గా పనిచేశారు. ఖమ్మం కమిషనర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయనకు అసిస్టెంట్ కమిషనర్ […]

Update: 2021-09-20 22:13 GMT

దిశ, ఖమ్మం టౌన్ : ఖమ్మం నగరపాలక సంస్థ నూతన కమిషనర్‌గా ఆదర్శ్ సురభి నియమితులయ్యారు. మంగళవారం నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. సోమవారం రాత్రి కావడంతో ఆయన బాధ్యతల స్వీకరణ మొదటి సంతకం వసతి గృహంలో పెట్టారు. కాగా, ఈ నెల 18న ఆయన్ను ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈయన గతంలో ములుగు జిల్లా అదనపు కలెక్టర్ గా పనిచేశారు. ఖమ్మం కమిషనర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయనకు అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, ఎంఈ , ఆర్ఐలు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News