Tirupathi : ఇష్టం లేని పెళ్లి చేశారని అన్న భార్య, పిల్లల హత్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి పద్మావతి నగర్‌లో దారుణం చోటు చేసుకుంది.

Update: 2024-07-24 17:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి పద్మావతి నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురిని చంపి మోహన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇష్టం లేని పెళ్లి చేశారని అన్న భార్య, పిల్లలను సదరు వ్యక్తి హత్య చేశాడు. వదిన సునీత, ఆమె ఇద్దరు పిల్లలను మోహన్ చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News