నలుగురు మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్ ఘడ్ కాంకేర్ జిల్లా డీఐజీ, ఎస్పీ సమక్షంలో నలుగురు మావోయిస్టులు లొంగిపోయారు.

Update: 2024-09-12 10:06 GMT

దిశ, భద్రాచలం : ఛత్తీస్ ఘడ్ కాంకేర్ జిల్లా డీఐజీ, ఎస్పీ సమక్షంలో నలుగురు మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై 12 లక్షల రూపాయల రివార్డ్ ఉంది. వీరిలో ఇద్దరు మహిళా మావో యిస్టులు కాగా సూరజ్​, నరేష్ పై చెరో ఐదు లక్షలు రివార్డు ఉంది. మరో ఇద్దరిపై చెరో లక్ష రూపాయల రివార్డు ఉంది. వీరంతా గతంలో పలు విధ్వంసకర సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. 

Tags:    

Similar News