ఏపీలో కొత్తగా 326 పాజిటివ్ కేసులు..

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విస్తిరిస్తుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 58,519 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 326 మందికి పాజిటివ్‌గా ఉన్నట్లు తేలింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,82,612కు చేరింది. తాజాగా రాష్ట్రంలో కరోనాతో ఒక్క గురవారం ఒక్కరు కూడా మరణించలేదు. కాగా, ఏపీలో ఇప్పటివరకు 7108 కరోనా బారినపడి మరణించారు. తాజాగా కరోనా నుంచి 350 మంది డిశ్చార్జ్‌ అయినట్లు వైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులెటిన్ […]

Update: 2021-01-01 08:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విస్తిరిస్తుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 58,519 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 326 మందికి పాజిటివ్‌గా ఉన్నట్లు తేలింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,82,612కు చేరింది. తాజాగా రాష్ట్రంలో కరోనాతో ఒక్క గురవారం ఒక్కరు కూడా మరణించలేదు. కాగా, ఏపీలో ఇప్పటివరకు 7108 కరోనా బారినపడి మరణించారు. తాజాగా కరోనా నుంచి 350 మంది డిశ్చార్జ్‌ అయినట్లు వైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కాగా, మొత్తం రికవరీల సంఖ్య 8,72,266కు చేరింది. అయితే, చలి తీవ్రత అధికంగా ఉన్నందున వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, కరోనా పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News