IPL 2023: విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ.. ఢిల్లీ టార్గెట్ ఇదే

by Vinod kumar |
IPL 2023: విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ.. ఢిల్లీ టార్గెట్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా బెంగళూరు వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో జరగుతోన్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్స్‌లో విరాట్ కోహ్లీ (50) చేయగా.. ఫాఫ్ డుప్లిసిస్ (22), మహిపాల్ లోమ్రోర్ (26), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (24), షాబజ్ అహ్మద్ (20) రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్స్‌లో మిచెల్ మార్ష్ 2, కుల్దీప్ యాదవ్ 2, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ తలో వికెట్ తీశారు.

Next Story

Most Viewed